Monday, 16 October 2017

ఈ రోజు జరిగిన ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా గుంటూరులో ఈస్ట్ లో పర్యటించటం జరిగింది.

ఈ రోజు జరిగిన ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా గుంటూరులో ఈస్ట్ లో పర్యటించటం జరిగింది. 
ఈ పర్యటనలో టీడీపీ శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఈస్ట్ ఇంచార్జి మద్దాల గిరి, Ex. MLA జియాఉద్దీన్, షైక్ షౌకత్ మరియు పలు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఈస్ట్ గుంటూరులో పర్యటించాం. 
ప్రజలు చూపించిన ప్రేమ మరియు ఆప్యాయతతో నాకు చాలా సంతోషం కలిగింది.







No comments:

Post a Comment