Friday, 20 October 2017

కడపలో నిర్వహించిన APSMFC మైనారిటీ అవర్నెస్ ప్రోగ్రాం

కడపలో APSMFC తరపున మైనారిటీ వెల్ఫేర్ అవెర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది, ఇందులో మైనారిటీ లకు కుట్టు మిషన్లు పంపిణి చేయడం జరిగింది ఈ సమావేశయంలో హాజీ అహ్మద్ షరీఫ్ గారు శాసన మండలి సభ్యులు, తెలుగుదేశంపార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, ఎన్.ఎమ్,డి నౌమాన్ గారు, రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్, మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మరియు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు హాజరయ్యారు..... 








No comments:

Post a Comment