గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ లో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు,తెనాలి ఎమ్మెల్యే ఆలపాటిరాజా గారు,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ZP చైర్మన్ జానీమూన్ గారు, తదితరులు పాల్గొన్నారు.......
No comments:
Post a Comment