ఇంటింటికి తెలుగు దేశం :- ఈరోజు గుంటూరు ఈస్ట్ నియోజక వర్గం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడమైనది ఈ కారిక్రమానికి ఎస్.ఎమ్.జియావుద్దీన్ గారు, మాజీ శాసన సభ్యులు టి.డి.పీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, మరియు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి రాయపాటి రంగారావు గారు హాజరయ్యారు......
ఈనెల 11వ తేది న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రప్రభుత్వం తరపున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంగళవారం సచివాలయం లో ముఖ్యమంత్రి ని కలిసిన MLC ఆహ్మద్ షరీఫ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ లు రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వం కర్నుాలు లో నిర్వహిస్తుందని, జిల్లా స్ధాయి లో కలెక్టర్ లు కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు మరియు మైనారిటీ సంక్షేమ పధకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు....
మీడియా సమావెశం :- విజయవాడ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావెశంలో మాట్లాడ్డం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ఎన్.ఎమ్,డి నౌమాన్ గారు, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ ఎం.డి అప్సర్ గారు, P.A.C.S డైరెక్టర్ సయెద్ సుభాని గారు తదితరులు హాజరయ్యారు........
నగరవనం ప్రారంభోత్సవము మరియు కార్తీక వన సమారాధన ఉత్సవం నకు గుంటూరు జిల్లా విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి నల్లపాడులోని హెలీప్యాడ్ గ్రౌండ్ లో గౌ || పార్లమెంట్ సభ్యులు రాయపాటి. సాంబశివరావు గారు, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, డా. రాయపాటి.శ్రినివాస్ గారు, రాయపాటి.రంగబాబు గార్లతో కలిసి వెళ్ళము.....
యువజనోత్సవ సభ :- జిల్లాలో ఏర్పాటుచేసిన యువజనోత్సవ సభ లో ప్రసంగించడం జరిగింది ఈ సభలో గౌ || సభాపతి డా. కోడెల శివప్రసాద్ గారు, JR పుష్పరాజ్ గారు, జిల్లా కలెక్టర్ కోన. శశిధర్ గారు, జయ ప్రకాష్ గారు, శాశనసభ్యులు మెాదుగుల వేణుగోపాలరెడ్డి గారు తదితర పార్టీ నేతలు హాజరయ్యారు....
గుంటూరు NGGOS కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర ఎస్.సి, ఎస్టీ, బి.సి మైనార్టీ బహుజన సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ గారు, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు......
ఇంటింటికి తెలుగుదశం :- గుంటూరు ఈస్ట్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదశం కారిక్రమంలో మీడియా మాట్లాడం జరిగింది ఈ సమావేశంలో గిరి గారు, మన్నవ సుబ్బారావు గారు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ కరీముల్లా గారు, అఫజల్ గారు , హజ్ కమిటీ మెంబర్ హసన్ బాషా గారు హాజరయ్యారు....
వినుకొండలో నిర్వహించిన గోనుగుంట్ల సత్యనారాయణ గారి సంస్కరణసభలో హాజరవడం జరిగింది ఈ సభలో టీడీపీ ప్రెసిడెంట్ GV. ఆంజనేయులు గారు, మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ SD. సుభాని గారు హాజరయ్యారు....
ఇంటింటికి తెలుగుదేశం :- మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌ|| పార్లమెంట్ సభ్యులు గల్లా. జయదెవ్ గారు, మన్నవ సుబ్బారావు గారు, గంజి చిరంజీవి గారు, జంగాల సాంబశివరావు గారు తదితర పార్టీ నేతలు హాజరయ్యారు....
మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ :- మైనారిటీ మహిళలు ఆర్దికంగా స్వయం సమ్రధ్ది సాధించేలా చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం ఈ సందర్భంగా మార్టురుా లో నిర్వహించిన ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో కోర్స్ పూర్తిచేసుకున్న మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేయడమైనది....
కోఆర్డీన్షన్ మీటింగ్ :- తెనాలిలో ఏర్పాటుచేసిన కోఆర్డినేషన్ మీటింగ్ అఫ్ గుంటూరు సమావేశ అనంతరం విలేకర్లతో మాట్లాడం జరిగింది ఈ సమావేశంలో MP గల్లా జయదేవ్ గారు, అయ్యన్నపాత్రుడు గారు, ఆలపాటి రాజా గారు, ZP చైర్మన్ జానీమూన్ గారు, తదితర పార్టీ నేతలు హాజరయ్యారు.....
ఇంటింటికీ తెలుగుదేశం :- గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మరియు మంగళదాస్ నగర్ లలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి మద్దాలి గిరిధర్ గారితో కలిసి పాల్గొనటం జరిగింది. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన టీడీపి జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అనంతరం ఇంటింటికీ తిరిగి పథకాల అమలు గురించి ఆరా తీయాగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ప్రజలు మురుగునీటి వ్యవస్థ బాగా లేదని తెలుపగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పొతురాజు ఉమాదేవి గారు, నియోజకవర్గ నాయకులు జియాఉద్దిన్ గారు, షౌకత్ గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు......
ఇంటింటికి తెలుగుదేశం:- మంగశగిరి నియోజకవర్గం తాడేపల్లి లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గౌ|| పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, వర్ల.రామయ్య గారు, మన్నవ సుబ్బారావు గారు, గంజి.చిరంజీవి గారు, పట్టణ పార్టీ అద్యక్షులు జంగాల. సాంబశివరావు గారు తదితరులు హాజరయ్యారు....
ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి :- ప్రకాశం జిల్లా మార్టురు లో APSMFC నిర్వహించిన "ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి" కారిక్రమంలో 3 నెలలు శిక్షణ పూర్తిచేసినవారికి గౌ|| నారా లోకేష్ బాబు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్ శాఖామాత్యులు గారి చేతుల మీదుగా 100 మంది ముస్లిం మహీళలకు కుట్టు మిషన్ లు పంపిణి చేయడం జరిగింది.....
ఇంటింటికి తెలుగుదేశం :- గుంటూరు ఈస్ట్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కారిక్రమం గల్లా జయదేవ్ గారు మరియు మద్దాలి గిరిధర్ గారు ఇంచార్జ్ ఈస్ట్ నియోజకవర్గం, మన్నవ సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు......