Sunday, 22 October 2017

సత్తెనపల్లి లో గౌ:శాశనసభ.స్పికర్.డా.కోడెల.శివప్రసాద్ గారి ఆద్వర్యంలో నిర్వహించబడిన కార్తికవనసమారాదన

సత్తెనపల్లి లో గౌ|| శాశనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ గారి              అథవార్యంలో నిర్వహించబడిన కార్తికవనసమారాదన జరింగింది ఈ కార్యక్రమంలో నేను, ఫారూఖ్ గారు శాసనమండలి చైర్మన్, అయ్యన్నపాత్రుడు గారు, మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు.....










మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడిన సదస్సు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడిన సదస్సులో కుట్టు మిషన్ కోర్స్ పూర్తిచేసినవారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశాం ఇందులో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే కాకుండ వాటికి పనికలిపించే కాంట్రాక్టులుకూడా ఇపిస్తామని హామీ ఇచ్చాం........