పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు గుంటూరు లోని ఏటీ అగ్రహారం పదో లైనులో ఉన్న రేషన్ షాపులో ఆకస్మీక తనీఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐరిష్, వేలిముద్రలు పడకపోయిన రేషన్ ఇవ్వాల్సీందే అన్నారు. లబ్దిదారులు బియ్యం తీసుకోకపోతే ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు అందిస్తామన్నారు.రాష్ట్రంలో ఉన్న 4600 రేషన్ పోస్టులను భర్తీ చేసి, జనవరి నుంచి రాయితీపై కిరోసిన్ అందిస్తామన్నారు.
Mohamadh Hidayath is Chairman of Andhra Pradesh State Minority Finance Corporation, Telugu Desam Party From 2014.
Saturday, 14 October 2017
Friday, 13 October 2017
ఈరోజు గుంటూరు ఈస్ట్ లో జరిగిన ఇంటింటింటికి తెలుగు దేశం కార్యక్రమం
ఈరోజు గుంటూరు ఈస్ట్ లో జరిగిన ఇంటింటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు.....
Subscribe to:
Posts (Atom)