గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ లో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు,తెనాలి ఎమ్మెల్యే ఆలపాటిరాజా గారు,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ZP చైర్మన్ జానీమూన్ గారు, తదితరులు పాల్గొన్నారు.......
Mohamadh Hidayath is Chairman of Andhra Pradesh State Minority Finance Corporation, Telugu Desam Party From 2014.
Tuesday, 10 October 2017
Saturday, 7 October 2017
ఈరోజు గుంటూరు ఈస్ట్ లో ఇంటి ఇంటి కి తెలుగుదేశం కార్యక్రమం
ఈరోజు గుంటూరు ఈస్ట్ లో ఇంటి ఇంటి కి తెలుగుదేశం కార్యక్రమం లో మీడియా తో మాట్లాడుతున్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మరియు ప్రోగ్రాం లో పాల్గొన్న మద్దాలి గిరిధర్ గారు, షౌకత్ గారు......
Subscribe to:
Posts (Atom)