పిడుగురాళ్ల పట్టణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు లో టైలరింగ్ లో శిక్షణ పొందిన 100 మంది మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ పంపిణి చేశారు ఈసందర్బంగా APSMFC ఛైర్మెన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ
వాస్తవానికి ఈకార్యక్రమం మైనారిటీ కుటుంబాలకు ఆర్ధికంగా సహాయమ్ చేయాలనే ఆలోచనతో
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి మదిలోనుంచి వఛ్చినటువంటి కార్యక్రమం అని అన్నారు.......
శిక్షణ
No comments:
Post a Comment