ఈరోజు గుంటూరు నగరంలో పెద్దఎతున్న జరిగిన పీస్ ర్యాలీలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదయేత్ గారు మాట్లాడుతూ బర్మాలో ముస్లింలపై జరుగుతున్నా అరాచకాలని అరికట్టాలని, కేవలం ముస్లింలనే కారణంగా మారణకాండ జరపటం తగదని అన్నారు, ఇది కేవలం ముస్లిమ్స్ పై జరుగుతున్నా మారణకాండ మాత్రమే కాదు మానవత్వం పై జరుగుతున్నా మారణకాండ అని అన్నారు, మానవత్వాన్ని కాపాడే భాద్యత ప్రపంచ దేశాలపై ఉందని అన్నారు.......
No comments:
Post a Comment